News
విమానం టైర్కు పంక్చర్
రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ఇండియా విమానం టైర్కు పంక్చర్ అయింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలట్ల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ విమానం రేణిగుంట నుంచి దిల్లీ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల కోసం చెన్నై నుంచి మరో విమానాన్ని రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








